Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో మాంసాహారాన్ని ఇలా తీసుకుంటే?

వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (10:57 IST)
వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు అందించే వాటిని తీసుకోవాలి. 
 
ఈ ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలోనూ నీటిని తగిన మోతాదు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం లేదా శుద్ధి చేసిన నీటిని తాగటం ఎంతో ముఖ్యం. అలాగే విటమిన్ సి వున్న ఉలవలు, నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
వర్షాకాలం సమయంలో మన శరీరానికి త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం, పసుపు, కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments