Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో మాంసాహారాన్ని ఇలా తీసుకుంటే?

వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (10:57 IST)
వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు అందించే వాటిని తీసుకోవాలి. 
 
ఈ ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలోనూ నీటిని తగిన మోతాదు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం లేదా శుద్ధి చేసిన నీటిని తాగటం ఎంతో ముఖ్యం. అలాగే విటమిన్ సి వున్న ఉలవలు, నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
వర్షాకాలం సమయంలో మన శరీరానికి త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం, పసుపు, కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments