Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాల

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:05 IST)
కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాలతో మెుటిమలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల తాలూకు మచ్చలు తొలిగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనని వేరుచేసుకుని గిలక్కొట్టి మృదువుగా చేసుకోవాలి. ఆ తెల్లసొనలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.  
 
తద్వారా మెుటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఓట్‌మీల్‌ను పొడి చేసుకుని ఆ పొడిలో పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments