Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మచ్చలు పోయేందుకు ఇలా చేస్తే...

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (21:50 IST)
ముఖ సౌందర్యం కోసం టీనేజ్ అమ్మాయిలు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా మొటిమలు పోయి మచ్చలు మిగిలిపోయినప్పుడు వాటిని తొలగించుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిని పోగొట్టేందుకు కొబ్బరిపాలలో, చెంచా గులాబీ నీళ్లూ, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. ఇలా రోజూ స్నానానికి ముందు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. మచ్చలూ తగ్గుతాయి. టేబుల్ స్పూన్ కొబ్బరి నీళ్లలో కాస్త పెసరపొడి కలపాలి. దీనికి చెంచా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి.
 
తరచూ మృతకణాల సమస్య తరచూ వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో అరచెంచా చొప్పున పాలమీగడా, తేనె, నిమ్మరసం టేబుల్ స్పూన్ సెనగపిండి కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని ఒంటికి నలుగులా రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది. కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని దానికి చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసినా ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments