Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేస్తే?

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (22:13 IST)
వేసవిలో ముఖం కొందరికి పొడిబారినట్లు అనిపిస్తుంది. ఇంకొందరికి ముఖం పేలవంగా వుంటుంది. ఇలాంటివారు ఇంట్లో వుండే పెరుగుతో సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము.
 
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేసి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
పెరుగులో ఉండే ముఖ్యమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
 
పెరుగులో ఉన్న కొవ్వు పదార్ధం చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంచుతుంది.
 
పెరుగు చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల మంట, మొటిమల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
పెరుగులో అర టీస్పూన్ పసుపును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి.
 
పెరుగు- టమోటా రసాన్ని ఒక గిన్నెలో కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments