Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పాలతో అందానికి మెరుగులు, ఎలా?

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
పెరుగుతున్న కాలుష్యం చర్మానికి చాలా నష్టం కలిగిస్తుంది. ముఖం నుండి ఈ మృతకణాలను తొలగించడం చాలా ముఖ్యం. కొంత సమయం తర్వాత ముఖంపై మృతకణాలు పేరుకుపోతాయి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. దీని కోసం పచ్చి పాలను దూదితో ముఖంపై అప్లై చేయాలి.

 
ఈ రెండు పదార్థాలను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు త్వరగా తొలగిపోయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. 

 
అందుకోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని కాటన్ సహాయంతో ఈ పాలను ముఖానికి పట్టించాలి. అయితే, ఇలా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, ముఖానికి పామాయిల్ ఉన్న పాలను రాసుకోకండి, బదులుగా టోన్డ్ మిల్క్ ఉపయోగించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments