Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో పసుపు, గోధుమ పిండిని కలుపుకుని ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (15:47 IST)
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పెరుగుతో ముఖ సౌందర్యానికి పెంచుకోవచ్చు. 
 
పసుపును పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగవుతుంది. పెరుగు, దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ పొడిబారడం తగ్గుతుంది. పెరుగులో ట‌మాటా గుజ్జును క‌లిపి కూడా ముఖానికి రాసుకోవ‌చ్చు. 
 
అలాగే పెరుగులో నిమ్మ‌ర‌సం క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం త‌గ్గి చ‌ర్మం రంగు మెరుగుప‌డుతుంది. 
 
పెరుగులో గోధుమ‌పిండిని క‌లిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments