Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం పిండి ప్యాక్‌తో..?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:52 IST)
ముఖాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా చర్మం జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. అందుకు ఏవేవో క్రీములు, మందులు వాడుతుంటారు. అయినను ప్రయోజనం ఉండదు. ఏ ప్రయత్నాలు చేసినా జిడ్డు చర్మం అలానే ఉందని బాధపడుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో పరిశీలిద్దాం..
 
పావుకప్పు బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, బియ్యంపిండి కలిపి ముఖ చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆపై చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజులు చేస్తే తప్పక ఫలితాలు పొందవచ్చును. తరువాత ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత వెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం పోతుంది. 
 
ఐస్‌క్యూబ్స్‌ను నీటిలో కరిగించి ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు కలిపి ప్యాక్ వేసుకుంటే మెుటిమ సమస్య ఉండదు. నల్లటి మచ్చలు కూడా రావు. అరకప్పు పెసరపిండిలో 2 స్పూన్ల పెరుగు కలిగి ముఖానికి స్క్రబ్ చేసి,  అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మ జిడ్డుతనం పోతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

Yoga: సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా డేపై బాబు ప్రశంసలు

Yoga Day: జపాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. బౌద్ధ ఆలయంలో యోగాసనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments