Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం పిండి ప్యాక్‌తో..?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:52 IST)
ముఖాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా చర్మం జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. అందుకు ఏవేవో క్రీములు, మందులు వాడుతుంటారు. అయినను ప్రయోజనం ఉండదు. ఏ ప్రయత్నాలు చేసినా జిడ్డు చర్మం అలానే ఉందని బాధపడుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో పరిశీలిద్దాం..
 
పావుకప్పు బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, బియ్యంపిండి కలిపి ముఖ చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆపై చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజులు చేస్తే తప్పక ఫలితాలు పొందవచ్చును. తరువాత ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత వెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం పోతుంది. 
 
ఐస్‌క్యూబ్స్‌ను నీటిలో కరిగించి ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు కలిపి ప్యాక్ వేసుకుంటే మెుటిమ సమస్య ఉండదు. నల్లటి మచ్చలు కూడా రావు. అరకప్పు పెసరపిండిలో 2 స్పూన్ల పెరుగు కలిగి ముఖానికి స్క్రబ్ చేసి,  అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మ జిడ్డుతనం పోతుంది.  

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments