Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస గుజ్జుతో ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (12:14 IST)
ముఖం ఎంత అందంగా కనిపించినా.. ముఖంపై మొటిమలు వస్తే మాత్రం చూసేందుకు అంద విహీనంగానే ఉంటుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కునేదే. మొటిమలు తొలగించుకోవడానికి.. రకరకాల క్రీములు వాడుతుంటారు. అయినను మొటిమలు పోలేదని బాధపడుతుంటారు. మరి కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే మొటిమలను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.. మరి అవేంటో చూద్దాం..
 
1. 2 స్పూన్ల్ శెనగపిండిలో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజుల కోసారి చేస్తే మొటిమ సమస్యను తగ్గించవచ్చును.
 
2. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బుకుని దాని నుండి రసాన్ని తియాలి. ఈ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. రాత్రంత అలానే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
3. దాల్చిన చెక్కను పొడి చేసుకుని అందులో కొద్దిగా నీరు, నిమ్మరసం వేసి కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది.
 
4. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేయాలి. ఈ గుజ్జును ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆపై శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేయడం వలన ముఖంపై గల మొటిమలు పోతాయి.
 
5. స్పూన్ బియ్యం, గసగసాలు, బాదం గింజలను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమానంలో 2 స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఆపై ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల మచ్చలు పోతాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments