Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు కలిపి..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసరపప్పులోని గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదపడుతాయి. కొద్దిగా పెసరపిండిలో చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఇప్పుడు ముఖానికి ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనె రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పెసర పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. 
 
3 స్పూన్స పెసరిపిండిలో 2 స్పూన్ల పెరుగు, కీరదోస రసం, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే 3 స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు, స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments