Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 21 మార్చి 2024 (20:05 IST)
మహిళలు ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు మన వంటింట్లో సిద్ధంగా వుంటుంది. పెరుగుని చర్మంపై మర్దించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖంపై పెరుగును మర్దిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పెరుగును చర్మానికి లేపనంగా పూయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో దోహదపడుతుంది.
పెరుగును ముఖంపై వాడటం వల్ల అది మొటిమలను తగ్గిస్తుంది.
పెరుగులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధం చర్మంలో తేమను ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును ముఖంపై అప్లై చేస్తే అది పిగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments