Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 21 మార్చి 2024 (20:05 IST)
మహిళలు ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు మన వంటింట్లో సిద్ధంగా వుంటుంది. పెరుగుని చర్మంపై మర్దించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖంపై పెరుగును మర్దిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పెరుగును చర్మానికి లేపనంగా పూయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో దోహదపడుతుంది.
పెరుగును ముఖంపై వాడటం వల్ల అది మొటిమలను తగ్గిస్తుంది.
పెరుగులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధం చర్మంలో తేమను ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును ముఖంపై అప్లై చేస్తే అది పిగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments