Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 21 మార్చి 2024 (20:05 IST)
మహిళలు ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు మన వంటింట్లో సిద్ధంగా వుంటుంది. పెరుగుని చర్మంపై మర్దించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖంపై పెరుగును మర్దిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పెరుగును చర్మానికి లేపనంగా పూయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో దోహదపడుతుంది.
పెరుగును ముఖంపై వాడటం వల్ల అది మొటిమలను తగ్గిస్తుంది.
పెరుగులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధం చర్మంలో తేమను ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును ముఖంపై అప్లై చేస్తే అది పిగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

తర్వాతి కథనం
Show comments