Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి అక్కడ రాసుకుంటే?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:47 IST)
సాధారణంగా ఎండల్లో బయట తిరగడం వలన, దుమ్ము, ధూళి ప్రభావం వలన మహిళల్లో ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా కొంతమందిలో మొటిమల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి మొటిమల మీద పూతలా వేసి అరగంటయ్యాక కడిగేస్తే మొటిమల సమస్య నియంత్రణలో ఉంటుంది.
 
2. పెసరపిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం, కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసి ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషముల తరువాత కడిగేస్తే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
3. పావు కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా పెరుగు వేసి కలిపి ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని ప్రకాశవంతమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

తర్వాతి కథనం
Show comments