Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల మినపపప్పుతో ఫేస్ ప్యాక్.. చర్మం మెరిసిపోతుంది తెలుసా?

Webdunia
గురువారం, 13 మే 2021 (22:58 IST)
ముఖంపై మొటిమలు పోవడానికి, రాకుండా ఉండడానికి మెరిసేలా తయారవడానికి మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్ తప్పనిసరి. నల్ల మినప పప్పుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. 
 
దీనికోసం మీరు నాలుగు చెంచాల మినప పప్పు తీసుకుని, రెండు బాదం పప్పులని కలుపుని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం పూట వాటిలోంచి నీటిని అంతా తీసి ఆ పప్పుని పాలల్లో కలపండి. అప్పుడు ఓ మందపాటి పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టుని ముఖంపై మెడపై బాగా వర్తించాలి.
 
ఆ తర్వాత కొద్దిసేపటికి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బ్లాక్ హెడ్స్‌ తొలగిపోతాయని న్యూట్రీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments