దప్పికతో అలమటించిన కోబ్రా .. బాటిల్‌తో నీరు తాపించిన సిబ్బంది (వీడియో)

ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు దాహంతో తల్లడిల్లిపోతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు వంటి వన్యమృగాలే కాదు.. చివరకు వివిధ రకాల పాములు కూడా

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (16:22 IST)
ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు దాహంతో తల్లడిల్లిపోతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు వంటి వన్యమృగాలే కాదు.. చివరకు వివిధ రకాల పాములు కూడా దప్పిక కోసం జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. 
 
తాజాగా దప్పికతో అలమటిస్తూ జనావాస ప్రాంతంలోకి కింగ్ కోబ్రా వచ్చింది. ఇది ఏకంగా దాదాపు 12 అడుగుల పొడవు కలిగివుంది. ఈ త్రాచుపామును గమనించిన వన్యమృగ సంరక్షణ శాఖ సిబ్బంది ధైర్యంగా బాటిల్‌తో నీరు తాపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, కైగా టౌన్ షిప్‌లోని ఓ గ్రామంలో ఈ పాము కనిపించింది. ఈ పాము నీటికోసం జనవాస ప్రాంతాల్లోకి రాగా, దాన్ని అటవీ సిబ్బంది గమనించి బాటిల్‌తో దాని దాహం తీర్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments