Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పెరుగు..

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (10:48 IST)
ఒత్తిడిగా వున్నట్లు అనిపించినప్పుడు కాస్త పెరుగు తీసుకుంటే చాలు.. మెదడు తేలికగా మారుతుంది. ఇంకా క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే ఒబిసిటీ దరి చేరదు. బరువు నియంత్రణలో వుంటుంది. పెరుగు తీసుకునేవారిలో  గుండె సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. పెరుగు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే అందుకు కారణం. అధికరక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.
 
అంతేగాకుండా శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో వుంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని వైద్యులు చెప్తున్నారు. దీనిలో క్యాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది.
 
భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి.  దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments