డైటింగ్ చేసేవారు రూజో పండ్లు, సలాడ్స్ తీసుకుంటే...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (13:03 IST)
ఇపుడు చాలా మంది నాజూకుతనం కోసం డైటింగ్‌లు చేస్తున్నారు. దీంతో సమయానికి ఏదో ఒకటి ఆరగిస్తున్నారు. ముఖ్యంగా, ఫాస్ట్‌ఫుడ్స్‌వను ఇష్టానుసారంగా లాగించేస్తున్నారు. దీంతో డైటింగ్ సంగతి దేవుడెరుగ.. మరింత బొద్దుగా మారిపోతున్నారు. 
 
నిజానికి డైటింగ్ చేయదలచినవారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు మహిళలు ఎక్కువ సార్లు మోతాదులో తినడం మంచిది. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి తినండి. అదికూడా వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే కడుపు నిండుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. 
 
ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజుకి నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం జోలికి వెళ్లవద్దు. నీళ్లు సరిపడా తాగడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments