Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

సెల్వి
సోమవారం, 24 జూన్ 2024 (18:45 IST)
పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే అనేక రోగాల నుండి బయటపడవచ్చుననే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదెలాగో చూద్దాం.. పచ్చి మిరకాయలలో పోషకాలు ఉన్నాయి.  పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగడం చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. కారణం ఇందులో విటమిన్ సి వుండటమే. అవి శరీర రోగనిర్ధారణ, వైరస్‌ల నుంచి దూరంగా వుంచుతాయి. ఇంకా ఇందులో బీటా కరోటిన్ ఉంది. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం వలన వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
 
మధుమేహాన్ని నియంత్రించడంలో పచ్చిమిర్చిలను నానబెట్టిన నీరు బాగా పనిచేస్తుంది. మధుమేహ రోగుల చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి పచ్చిమిర్చి నీటిలో వున్నాయి. ఈ నీరు త్రాగితే, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా ఇది బరువును నియంత్రిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత రోగాలు దూరమవుతాయి. పచ్చిమిర్చిలోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
పచ్చిమిర్చిలను ఎలా నానబెట్టాలి..?
 
రాత్రి నిద్రపోయే ముందు 3-4 పచ్చిమిర్చిలను బాగా కడిగి, దాని మధ్యలో కోసి, 1 గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని తెల్లవారుజామున పరగడుపున త్రాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments