Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పికి విరుగుడు.. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:12 IST)
తలనొప్పి ఇటీవల కాలంలో చాలా మందిని వేధించే సమస్య, ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవి తక్షణం బాధ నుండి కొంత ఊరటనిచ్చినా, దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది. 
 
కొంత మందికి తలనొప్పి తాత్కాలికంగా ఉంటుంది. మరికొంత మందికి పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు. కొన్ని సాధారణ చిట్కాలు పాటించినట్లయితే తలనొప్పి బాధ నుండి తప్పించుకోవచ్చు. 
 
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక, తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే తలనొప్పి తగ్గుతుంది. తాజా ద్రాక్ష పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments