Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పికి విరుగుడు.. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:12 IST)
తలనొప్పి ఇటీవల కాలంలో చాలా మందిని వేధించే సమస్య, ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవి తక్షణం బాధ నుండి కొంత ఊరటనిచ్చినా, దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది. 
 
కొంత మందికి తలనొప్పి తాత్కాలికంగా ఉంటుంది. మరికొంత మందికి పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు. కొన్ని సాధారణ చిట్కాలు పాటించినట్లయితే తలనొప్పి బాధ నుండి తప్పించుకోవచ్చు. 
 
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక, తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే తలనొప్పి తగ్గుతుంది. తాజా ద్రాక్ష పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments