నడుము నొప్పి తగ్గడానికి ఆయుర్వేద వైద్యం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:06 IST)
వయస్సు మీదపడో లేక ఎక్కువగా పనిచేసో చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. విరామం లేకుండా కుర్చీలో కూర్చుని పనిచేసే వారికి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం ఏమైనప్పటికీ వీటిని పాటించడం ద్వారా నొప్పిని దూరం చేసుకోవచ్చు. గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్‌లు సున్నపు తేట కలుపుకుని త్రాగితే ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణుల సూచన. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది, నడుము నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అలాగే కొబ్బరినూనెలో రసకర్పూరం, నల్లమందు కలిపి నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. శొంఠి, గంధం తీసి నడుముపై పట్టువేసి తెల్లజిల్లేడు ఆకులు కప్పితే ఎలాంటి నొప్పైనా దూరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు (video)

సురక్షితమైన తాగునీరు- ఎస్ఓపీని ఆమోదించిన ఏపీ సర్కారు.. నీటి కాలుష్యానికి చెక్... సూపర్ ప్లాన్

రామతీర్థం వద్ద గిరి ప్రదక్షిణ.. పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం

మార్కాపురం ఘటన: రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. పారిపోయిన డ్రైవర్, క్లీనర్లు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కనురెప్పకు సర్జరీ.. : వైద్యులకు చిరంజీవి థ్యాంక్స్

Chiranjeevi: డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు కృతజ్ఞుతలు తెలియజేసిన చిరంజీవి

Balakrishna: ఢిల్లీ లో నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

Pawan: పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి చిత్రం ఎలా వుండబోతోంది !

Ram Charan Birth day: అప్పుడు ఒంటరి ఇప్పుడు పెద్ది లా ఎదిగిన కొణిదెల రామ్ చరణ్.

తర్వాతి కథనం
Show comments