Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పి తగ్గడానికి ఆయుర్వేద వైద్యం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:06 IST)
వయస్సు మీదపడో లేక ఎక్కువగా పనిచేసో చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. విరామం లేకుండా కుర్చీలో కూర్చుని పనిచేసే వారికి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం ఏమైనప్పటికీ వీటిని పాటించడం ద్వారా నొప్పిని దూరం చేసుకోవచ్చు. గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్‌లు సున్నపు తేట కలుపుకుని త్రాగితే ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణుల సూచన. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది, నడుము నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అలాగే కొబ్బరినూనెలో రసకర్పూరం, నల్లమందు కలిపి నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. శొంఠి, గంధం తీసి నడుముపై పట్టువేసి తెల్లజిల్లేడు ఆకులు కప్పితే ఎలాంటి నొప్పైనా దూరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments