Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:23 IST)
వేసవిలో మజ్జిగ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మజ్జిక శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మసాలాలు తిన్నప్పుడు తరచుగా కడుపులో వికారం, గ్యాస్, అసిడిటీ వస్తుంది. దాని నుండి తక్షణమే ఉపశమనం పొందాలంటే మజ్జిగ తప్పనిసరిగా త్రాగాలని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. 
 
పచ్చి తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఇలా రోజూ త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే అసిడిటీకి కొబ్బరి నీరు దివ్యౌషధం, కొబ్బరి నీరు త్రాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి బెల్లం ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments