Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. గుండె ఆరోగ్యంగా వుంటుందట..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:30 IST)
మనిషి జీవించాలంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలి. అలాంటి గుండెను మనం ఎల్లవేళలా కాపాడుకోవడం ఎంతో అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. గోరు వెచ్చని నీరు గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
 
కాబట్టి రోజూ చల్లటి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటిలో స్నానం చేయాలని చెబుతున్నారు నిపుణులు. పైగా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది. పరిశోధకులు సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చని నీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments