Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగిపాత్రలోని నీరు తాగండి.. బరువు తగ్గండి..

బరువు తగ్గేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటాం. వ్యాయామాలు చేస్తూ వుంటాం. అయితే వీటికంటే రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా బరువు తగ్గడం సులభమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రాగి పాత్రలో నీలు తాగ

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (11:15 IST)
బరువు తగ్గేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటాం. వ్యాయామాలు చేస్తూ వుంటాం. అయితే వీటికంటే రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా బరువు తగ్గడం సులభమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. తద్వారా కొవ్వు, చెడు బ్యాక్టీరియా శరీరం నుంచి తొలగిపోతుంది.
 
రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా అసిడిటీ, గ్యాస్‌ తగ్గిపోతుంది. కిడ్నీ ఇంకా లివర్‌ను చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది. రాగిలో ఉండే యాంటిబాక్టీరియా శరీరంలోని గాయాలను నయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. 
 
ఇలాంటి వారు రాగి పాత్రల్లో నీరు తాగడం చేస్తుండాలి. అలా చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి తగ్గిపోతాయి. రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments