బార్లీ నీటిలో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే?

ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలల

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:42 IST)
ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలలో జలుబు త్వరగా తగ్గుతుంది. బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది.
 
అల్లం రసంలో తులసి, తేనెను కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటల తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శొంఠి పొడిలో మిరియాలు, తులసి ఆకుల పొడిని వేసుకుని కషాయంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెరను కలుపుకుని వేడివేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని నీటితో బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం పిండుకుని అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జలుబు తగ్గేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments