Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఆకుకూరలు, పెరుగు తీసుకోకూడదా? ఎందుకు?

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం జరుగుత

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (15:58 IST)
ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం జరుగుతుంటాయి. 
 
తలనొప్పి ఏర్పడడానికి ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోకపోవడం కూడా ప్రధాన కారణమే. కంటి నిండా నిద్రతో పాటు జీర్ణంకాని ఆహారపదార్థాల జోలికి వెళ్లకుండా ఉండడం ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చును. రాత్రిపూట ఆకుకూరలు, పెరుగు వంటివి తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అజీర్తితో తలనొప్పి వచ్చే ప్రమాదముంది. 
 
వేపిన మెంతుల పొడిని అరస్పూన్ తీసుకుని అరగ్లాస్ నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత 48 రోజుల పాటు దీనిని త్రాగితే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మెంతుల్లోని పీచు, ఐరన్ తలనొప్పికి కారణమయ్యే రుగ్మతలను దూరం చేస్తుంది. 
 
జీలకర్ర, ఎండిన ఉసిరికాయను బాగా నీటిలో మరగనిచ్చి తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చును. కరివేపాకు పొడి, ఖర్జూరం, తేనె మూడింటిని పేస్టులా చేసుకుని రోజూ ఒక స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments