Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిన అరటిపండుతో బ్యూటీ చిట్కాలు....

పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (14:54 IST)
పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.



పండిన అరటిపండులో కాస్త తేనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే చర్మంపై ముడతలు తొలగిపోతాయి. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండును తీసుకుని పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుంటే చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది. పండిన అరటిపండును నేరుగా శరీరానికి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

తర్వాతి కథనం
Show comments