తిప్పతీగతో మధుమేహం, ఒబిసిటీ పరార్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (22:38 IST)
డయాబెటిస్ వున్నవారికి తిప్పతీగ భేష్‌గా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారు అర టీస్పూన్ తిప్పతీగ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు.. రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. 
 
అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల తిప్పతీగ రసాన్ని బాగా కలిపి తాగాలి. అయితే మోతాదుకు మించరాదు.
 
ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు ఈ తిప్ప తీగ చూర్ణాన్ని వాడటం మంచిది. రాత్రి భోజనం అనంతరం పావు టీస్పూన్ తిప్ప తీగ చూర్ణానికి 1 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇంతకు మించి మోతాదులో చూర్ణాన్ని తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments