Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?

Advertiesment
అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?
, మంగళవారం, 1 మార్చి 2022 (23:13 IST)
కొన్ని వైద్య పరిస్థితుల నేపధ్యంలోనూ, రక్తంలో పొటాషియం స్థాయిని కలిగి ఉండే వ్యక్తులు అరటి పండ్లను తినరాదని వైద్యులు సలహా ఇస్తారు. పొటాషియం స్థాయిలు అధికంగా వున్నవారు అరటిపండ్లు తీసుకోవడం మానేయడం మంచిది. మధుమేహం ఉన్న వ్యక్తి కార్బోహైడ్రేట్ కంటెంట్‌లను సరిచూసుకుంటూ దానిని బట్టి అరటిపండ్లను తినవచ్చు.

 
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండ్లు వున్నాయి. ఇవి పూర్తి ముఖ్యమైన పోషకాలు, కానీ ఎక్కువ తినడం మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు పెరగడానికి, పోషకాల లోపానికి దోహదపడవచ్చు. చాలామంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లను మితంగా తీసుకుంటారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల ఆర్థిక స్థిరత్వంపై అవగాహన కల్పించిన నాట్స్