Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందారం టీ తాగితే.. కొలెస్ట్రాల్ పరార్.. ఒబిసిటీ మటాష్

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:16 IST)
మందారం టీ తాగడం వల్ల మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే మందారం టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలానే మందారంతో చేసిన టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక బరువుతో ఉన్నవారిపై జరిపిన పరిశోధనలో మందారం టీ తాగడం ద్వారా ఊబకాయం దూరమవుతుందని కనుగొనడం జరిగింది. 
 
అలాగే మందారం టీ క్యాన్సర్ వంటి వాటిని కూడా ఇది దరిచేరకుండా కాపాడుతుంది. నిమోనియా వంటి సమస్యలను కూడా వీటితో తరిమికొట్టొచ్చు. మందారం టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.  
 
యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. మందార రేకులకు తీసుకుని తగినంత నీళ్ళు పోసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత వడ కట్టేసి ఆ నీటిని టీలా తాగడం చేయాలి. కావాలంటే మీరు కొద్దిగా తేనెను కలుపుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments