Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల పక్కనే నిద్రపోతే మహిళల్లో గర్భస్రావం..

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:58 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా.. మైక్రోవేవ్‌, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదని.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
 
అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే.. స్మార్ట్ ఫోన్లకు దూరంగా వుండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను వుంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్లను పక్కనబెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, కేన్సర్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments