Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైంధవ లవణ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

సైంధవ లవణం ఉప్పు కాదు. ఈ పదార్థం మెగ్నిషియం, సల్ఫేట్‌లతో తయారుచేసిన ఖనిజ లవణం. ఈ సైంధవ లవణంలో గల ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లు నింపుకుని అందులో రెండు కప్పుల సైంధవ లవణాన్న

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (15:01 IST)
సైంధవ లవణం ఉప్పు కాదు. ఈ పదార్థం మెగ్నిషియం, సల్ఫేట్‌లతో తయారుచేసిన ఖనిజ లవణం. ఈ సైంధవ లవణంలో గల ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లు నింపుకుని అందులో రెండు కప్పుల సైంధవ లవణాన్ని కలుపుకుని పూర్తిగా కరగనివ్వాలి. తరువాత ఆ నీటిలో స్నానం చేస్తే ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
 
ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోవడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా సైంధవ లవణాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మృతకణాలు తొలగిపోవడంతోపాటు నల్లటి వలయాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్గానిక్ కొబ్బరినూనెలో సైంధవ లవణాన్ని కలుపుకుని పెదాలకు మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన పెదాలు మృదువగా మారుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments