Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ లీటరన్నర నీళ్లు అదనంగా తాగితే...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:53 IST)
సాధారణంగా చాలా మంది మహిళలు మూత్రాశయ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మూత్రం పోసేటపుడు మంట, మూత్రసంచి నిండినట్లు అనిపించడం, మూత్రం ఆగకపోవడం, మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. దీనికంతటికీ కారణం తగినంతగా నీరు తాగకపోవడమే.
 
అయితే, తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం మహిళలు రోజుకు లీటరున్నర నీళ్లు అదనంగా తాగితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని తేలింది. సాధారణం కంటే అదనంగా లీటరున్నర నీళ్లు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉండవని అమెరికాలోని టెక్సాస్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు. 
 
మహిళల్లో సగం మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారని ప్రొఫెసర్ లోటన్ చెప్పారు. అధికంగా నీళ్లు తాగడం వల్ల మూత్రాశయంలో బాక్టీరియా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు యాంటీబయాటిక్స్ వాడాలని పరిశోధకులు సూచించారు. అదనంగా నీళ్లు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలుండవని పరిశోధకులు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments