Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలకు కొబ్బరినూనె ఎలా పని చేస్తుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (11:50 IST)
గర్భం దాల్చిన స్త్రీలు కొబ్బరినూనెను ఒంటికి రాసుకోవాలి. ఇలాచేయడం ద్వారా కాన్పు తర్వాత చర్మం మీద కనిపించే గీతలు, మచ్చలు తొలగిపోతాయి. వంటలో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి.

తల్లి పాల తరువాత లారిక్‌ యాసిడ్‌ అధికంగా లభించేది కొబ్బరి నూనెలోనే. ఇది తల్లి, బిడ్డ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. అంతేకాదు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా పసిపిల్ల చర్మ సంరక్షణకు కూడా కొబ్బరినూనె చిన్న పిల్లల సున్నితమైన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దోమకాటు వల్ల పిల్లల చర్మం మీద ఎర్రటి మచ్చలు, దురద వంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే చాలు తగ్గిపోతాయి.

అలాగే రోజూ కొబ్బరి నూనెను వాడటం ద్వారా అది బాడీ లోషన్‌గా పనిచేస్తుంది. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌‌గా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments