Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలకు కొబ్బరినూనె ఎలా పని చేస్తుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (11:50 IST)
గర్భం దాల్చిన స్త్రీలు కొబ్బరినూనెను ఒంటికి రాసుకోవాలి. ఇలాచేయడం ద్వారా కాన్పు తర్వాత చర్మం మీద కనిపించే గీతలు, మచ్చలు తొలగిపోతాయి. వంటలో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి.

తల్లి పాల తరువాత లారిక్‌ యాసిడ్‌ అధికంగా లభించేది కొబ్బరి నూనెలోనే. ఇది తల్లి, బిడ్డ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. అంతేకాదు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా పసిపిల్ల చర్మ సంరక్షణకు కూడా కొబ్బరినూనె చిన్న పిల్లల సున్నితమైన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దోమకాటు వల్ల పిల్లల చర్మం మీద ఎర్రటి మచ్చలు, దురద వంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే చాలు తగ్గిపోతాయి.

అలాగే రోజూ కొబ్బరి నూనెను వాడటం ద్వారా అది బాడీ లోషన్‌గా పనిచేస్తుంది. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌‌గా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments