Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ ఇండియా' రన్నరప్‌గా తెలుగమ్మాయి... విజేత ఎవరు?

మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:56 IST)
మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌గా హర్యానా రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరి ఎంపికైంది. దీంతో మిస్ వరల్డ్ 2018 పోటీల్లో భారత తరపున అనుక్రీతి పాల్గొనబోతుంది.
 
మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలు మంగళవారం రాత్రి ముంబైలోని అట్టహాసంగా జరిగింది. ఇందులో క్రికెటర్లు ఇర్ఫన్ పఠాన్, కేఎల్ రాహుల్, ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ నటి మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటీమణులు మాధురీ దీక్షిత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments