Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ ఇండియా' రన్నరప్‌గా తెలుగమ్మాయి... విజేత ఎవరు?

మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:56 IST)
మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌గా హర్యానా రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరి ఎంపికైంది. దీంతో మిస్ వరల్డ్ 2018 పోటీల్లో భారత తరపున అనుక్రీతి పాల్గొనబోతుంది.
 
మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలు మంగళవారం రాత్రి ముంబైలోని అట్టహాసంగా జరిగింది. ఇందులో క్రికెటర్లు ఇర్ఫన్ పఠాన్, కేఎల్ రాహుల్, ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ నటి మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటీమణులు మాధురీ దీక్షిత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

Diamond Hunting: వ్యవసాయ కూలీకి వజ్రంతో జాక్ పాట్- చేతికి రూ.30లక్షలు

బంగ్లాదేశ్, పాక్ యువతులకు 3.5 కోట్ల మంది చైనా బ్యాచిలర్స్ వల, ప్లీజ్ మమ్మల్ని పెళ్లాడండి

4 సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ మాక్ డ్రిల్: కొంపదీసి మళ్లీ ఏదైనా భారీ ఘటన జరుగుతుందా?

Mahanadu: మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్- సోషల్ మీడియాలో వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

తర్వాతి కథనం
Show comments