చింతచిగురు పప్పు ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 7 జులై 2022 (22:39 IST)
తొలకరి జల్లులు పలుకరించగానే చింతచిగురు కూడా వచ్చేస్తుంది. చింతచిగురుతో పలు వంటకాలను రుచికరంగా చేసుకోవచ్చు. చింతచిగురు-పప్పు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఏమిటంటే... పచ్చికారం 2 చెంచాలు, ఉప్పు పసుపు తగినంత, పచ్చిమిర్చి, కందిపప్పు అరకిలో, ఎండుమిర్చి 4, చింతచిగురు 200 గ్రాములు, ఒక ఉల్లిపాయ.

 
ఎలా తయారు చేసుకోవాలంటే..  ఉల్లిపాయ, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కందిపప్పు మెత్తగా ఉడికించాలి. చింతచిగురును పప్పులో వేసి, దానితో పాటు ఉల్లి, మిర్చి కూడా వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత పసుపు, కారం వేయాలి. ఆ తర్వాత పప్పు, చింతచిగురు అంతా కలిపి పాత్రలో బాగా మెత్తగా మెదపాలి. మరో పాత్ర తీసుకుని అందులో కాస్త నూనె వేసి తిరగమోతగింజలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. అంతే... పప్పు-చింతచిగురు కూర రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హలో నెతన్యాహు జీ... మా పౌరులను భద్రంగా చూసుకోండి : ప్రధాని మోడీ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలి.. గరికపాటి నరసింహారావు

ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు నేను సిద్ధంగా వున్నాను.. డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

తర్వాతి కథనం
Show comments