Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి

red chilli
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:21 IST)
వేసవి రాగానే ఎర్రటి పండు మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. వీటికితోడు గోంగూర వుంటుంది. ఈ రెండింటిని కలిపి పండుమిరప గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే... ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం.

 
కావలసినవి
గోంగూర 2 కిలోలు
ఉప్పు అరకిలో
నూనె 50 గ్రాములు
పండుమిర్చి 1 కిలో

 
తయారీ విధానం:
గోంగూర వేయించుకుని చల్లారనిచ్చి పండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దంచాలి. మెత్తగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. కావలసినపుడు పోపు పెట్టుకోవాలి. మెత్తగా నూరి ఇంగువ పోపు పెట్టి మరికాస్త నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నేయి కలుపుకుని తింటుంటే అద్భుతంగా వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిగా మొబైల్ వాడుతున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదట!