Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టేస్టీగా ధనియాల చారు ఎలా చేయాలో తెలుసా?

టేస్టీగా ధనియాల చారు ఎలా చేయాలో తెలుసా?
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:01 IST)
రొటీన్ వంటలకు కాస్తంత బ్రేక్ కొట్టి కొత్త కొత్త వంటకాలను రుచి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ధనియాలు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

 
కావలసిన పదార్థాలు: 
ధనియాలు - 4 స్పూన్లు
ఉప్పు, పసుపు- తగినంత
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర- 1 స్పూన్
పచ్చిమిరపకాయలు- 2
కొత్తిమీర ఒక కట్ట
చింతపడు నిమ్మకాయ సైజంత

 
తయారు చేసే విధానం...
ముందుగా చింతపండును ఓ గిన్నెలో వేసుకుని దాన్ని బాగా పిండి రసం తీయాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు మెత్తగా నూరాలి. అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా పొంగనివ్వాలి. అటు తర్వాత బాండీలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టాలి. అంతే... ధనియాల రసం రెడీ.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వడదెబ్బ: ఎలాంటి వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి?