వాస్తు: ఇల్లు శుభ్రంతో పురోగతి.. టాయ్‌లెట్‌ను అలా వదిలేయకండి..

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:30 IST)
ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు ఇట్టే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు చిమ్మడం ద్వారా ఆర్థిక పురోగతి వుండదు. అది సంపదపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురుతో ఇల్లు చిమ్మకూడదు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఇంట్లోని టాయిలెట్‌లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక బాత్రూమ్‌లను ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోవాలి. 
 
బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే, అప్పుడు ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో చెత్త పేరుకుపోకుండా చూడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

లేటెస్ట్

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

తర్వాతి కథనం
Show comments