Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మిస్తే..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:17 IST)
ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశవైపున చూడడం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చూస్తారో ఆ ఇంట్లో ధనానికి ఇబ్బంది ఉండదంటున్నారు. పడక నుండి నిద్రలేవగానే తూర్పుదిశగా నడిస్తే మంచిదని.. దీని వలన ఈ రోజు చేయాలనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయని వారు చెప్తున్నారు.
 
లెట్రిల్‌లో దక్షిణాభిముఖంగా గానీ, ఉత్తరాభిముఖంగా గానీ కూర్చోవాలని, తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదని వాస్తు చెబుతోంది. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభించి నైరుతి వైపునకు చెత్తను పోగుచేయాలి. ఆగ్నేయమూల వంట చేయునప్పుడు.. తూర్పు అభిముఖంగా నిలిచి వంట చేయాలి.

ఇంటిని చిమ్మే చీపురు శని ఆయుధమని, అతని చేతిలో చీపురు ఎత్తిపట్టుకొనబడి ఉంటుందని.. అందువలన మనం చీపురును గోడకు ఆనించేటప్పుడు చీపురు పట్టుకునే భాగాన్ని పైకి మాత్రమే నిలబెట్టి ఉండడం శుభప్రదమని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
 
ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయరాదని.. ఇలా చేయడం వలన ఈశాన్యం మూతపడడం జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం క్షేమదాయకమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

Vishnu Sahasranama: నక్షత్రాల ఆధారంగా విష్ణు సహస్రనామ పఠనం చేస్తే?

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

తర్వాతి కథనం
Show comments