మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు...?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:11 IST)
ఒకప్పుడు వాస్తును ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పటి కాలంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మా అందుకు ముఖ్యకారణం ఏంటో తెలుసుకుందాం..
 
మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు. కానీ తన ప్రయాణంలో ఒకరు జీవితపు ప్రాధాన్యం వైపు మరొకరు అగాధాల ఆశల వైపు ప్రయాణిస్తుంటారు. ఇద్దరూ తెలివైన వాళ్లే అయి ఉంటారు. కానీ నిర్ణయం అన్నది అక్కడ ప్రధానం. 
 
జీవితం నేర్పుతుంటే నేర్చుకోవడం గొప్పే కానీ.. జీవితంలో అప్పటికే ఎక్కువ కాలం ఖర్చయిపోతుంది. అలా ఉండకూడదనే మన పూర్వులు తమ జీవితాలను పణంగా పెట్టి మన జీవితాలను ఉద్ధరించాలని ఆశించి ఈ శాస్త్రాలను అందించారు.
 
శాస్త్రం వేలుపట్టి తండ్రిలాగ నడిపించదు. గోరుకొయ్య లాగా ఆకాశంలో నిలిచి ఉదయం కాలాన్ని సూచిస్తుంది. మేలుకునే వారు మేలుకుంటారు. ఇప్పుడు, అప్పుడూ శాస్త్రం ఉంది. జనంలో నేడు ఆ దృష్టి పెరిగింది. అవేర్‌నెస్ వచ్చింది. మానవ శక్తికన్నా మిన్నదైంది. జీవితాలను డ్రైవ్ చేసేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments