మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు...?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:11 IST)
ఒకప్పుడు వాస్తును ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పటి కాలంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మా అందుకు ముఖ్యకారణం ఏంటో తెలుసుకుందాం..
 
మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు. కానీ తన ప్రయాణంలో ఒకరు జీవితపు ప్రాధాన్యం వైపు మరొకరు అగాధాల ఆశల వైపు ప్రయాణిస్తుంటారు. ఇద్దరూ తెలివైన వాళ్లే అయి ఉంటారు. కానీ నిర్ణయం అన్నది అక్కడ ప్రధానం. 
 
జీవితం నేర్పుతుంటే నేర్చుకోవడం గొప్పే కానీ.. జీవితంలో అప్పటికే ఎక్కువ కాలం ఖర్చయిపోతుంది. అలా ఉండకూడదనే మన పూర్వులు తమ జీవితాలను పణంగా పెట్టి మన జీవితాలను ఉద్ధరించాలని ఆశించి ఈ శాస్త్రాలను అందించారు.
 
శాస్త్రం వేలుపట్టి తండ్రిలాగ నడిపించదు. గోరుకొయ్య లాగా ఆకాశంలో నిలిచి ఉదయం కాలాన్ని సూచిస్తుంది. మేలుకునే వారు మేలుకుంటారు. ఇప్పుడు, అప్పుడూ శాస్త్రం ఉంది. జనంలో నేడు ఆ దృష్టి పెరిగింది. అవేర్‌నెస్ వచ్చింది. మానవ శక్తికన్నా మిన్నదైంది. జీవితాలను డ్రైవ్ చేసేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ఐదు పతకాలు.. పవన్ హర్షం

అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

తర్వాతి కథనం
Show comments