Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలమ్మ బడ్జెట్ - ఏది వస్తువు చౌక.. ఏది ఖరీదు!!

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:39 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.39.45 లక్షల కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తుంది. వేతన జీవులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా, అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థను ప్రైవేటుపరం చేసే చర్యల్లోభాగంగా, పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని నిర్ణయించింది. 
 
అయితే, ఈ బడ్జెట్ తర్వాత దేశ వ్యాప్తంగా ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులను పరిశీలిస్తే... కొత్త ఆర్థిక సంవత్సరంలో వస్త్రాలు, రత్నాలు, వజ్రాలు, అలంకరణ ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, స్టీల్ స్క్రాప్‌పై రాయితీ కస్టమ్స్ సుంకాన్ని ఒక యేడాది పొడగింపు వంటివి చోటు చేసుకున్నాయి. 
 
అలాగే, మరింత ఖరీదు కానున్న ధరలను పరిశీలిస్తే, అన్ని దిగుమతి వస్తువులు, గొడుగులపై  సుంకం పెరుగుదల, క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నుపోటు వంటిని కీలకంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments