Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.

 
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments