Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.

 
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments