Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆఫీసులకి టు-లెట్ బోర్డులు... పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:14 IST)
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసింది. ఐతే చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయిందని అటు తెదేపా ఇటు వైకాపా జనసేన శక్తిపై సెటైర్లు విసురుతున్నారు. ఇక వైకాపాకి చెందిన కొందరు నాయకులైతో ఓ అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ కార్యాలయాలకు అక్కడక్కడా టు-లెట్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ హీట్ ఎక్కించేశారు. ఈ వార్తలు ఇప్పుడు పలు టీవీ ఛానెళ్లలో కూడా దర్శనమిస్తున్నాయి. 
 
ఈ వార్తలు జనసేన పార్టీ చీఫ్ దృష్టికి వెళ్లినట్లున్నాయి. హుటాహుటిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే మనం తొలి అడుగు వేశాం. కొంతమంది పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని పట్టించుకోకండి. జనసేన నియోజకవర్గాల్లోని కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. 
 
సీట్లు ఎన్ని వచ్చాయన్నది తర్వాత చూద్దాం... మన ధ్యేయం ప్రజాసేవ చేయడమే. క్షేత్రస్థాయిలోకి వెళ్లి గ్రామాల్లో పర్యటించండి. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో జనసేన ఎప్పుడూ ముందు వుంటుందని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments