Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఫ్యాన్ స్పీడ్- 22 వేల ఓట్ల మెజారిటీ, పత్తా లేని జనసేన-భాజపా

Webdunia
ఆదివారం, 2 మే 2021 (10:17 IST)
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థి గురుమూర్తి దూసుకు వెళుతున్నారు. మొదటి రౌండులో ఆయన తన సమీప తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై 22 వేల ఓట్లు మెజారిటీతో వున్నారు. ప్రతి రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ వెళ్తోంది.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌‌లలో వైసీపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పుడు దాదాపు అవే నిజం కాబోతున్నాయి. కాగా జనసేన-భాజపాకి కలిసి కేవలం 3694 ఓట్లు వచ్చాయి.
 
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఫలితంలో తెరాస దూసుకు పోతోంది. అక్కడ నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 6 వేల మెజారిటీతో వున్నారు. కాగా 5 రౌండ్లు తర్వాత 957 మాత్రమే రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments