Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఫ్యాన్ స్పీడ్- 22 వేల ఓట్ల మెజారిటీ, పత్తా లేని జనసేన-భాజపా

Webdunia
ఆదివారం, 2 మే 2021 (10:17 IST)
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థి గురుమూర్తి దూసుకు వెళుతున్నారు. మొదటి రౌండులో ఆయన తన సమీప తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై 22 వేల ఓట్లు మెజారిటీతో వున్నారు. ప్రతి రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ వెళ్తోంది.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌‌లలో వైసీపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పుడు దాదాపు అవే నిజం కాబోతున్నాయి. కాగా జనసేన-భాజపాకి కలిసి కేవలం 3694 ఓట్లు వచ్చాయి.
 
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఫలితంలో తెరాస దూసుకు పోతోంది. అక్కడ నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 6 వేల మెజారిటీతో వున్నారు. కాగా 5 రౌండ్లు తర్వాత 957 మాత్రమే రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

తర్వాతి కథనం
Show comments