Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఫ్యాన్ స్పీడ్- 22 వేల ఓట్ల మెజారిటీ, పత్తా లేని జనసేన-భాజపా

Webdunia
ఆదివారం, 2 మే 2021 (10:17 IST)
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థి గురుమూర్తి దూసుకు వెళుతున్నారు. మొదటి రౌండులో ఆయన తన సమీప తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై 22 వేల ఓట్లు మెజారిటీతో వున్నారు. ప్రతి రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ వెళ్తోంది.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌‌లలో వైసీపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పుడు దాదాపు అవే నిజం కాబోతున్నాయి. కాగా జనసేన-భాజపాకి కలిసి కేవలం 3694 ఓట్లు వచ్చాయి.
 
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఫలితంలో తెరాస దూసుకు పోతోంది. అక్కడ నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 6 వేల మెజారిటీతో వున్నారు. కాగా 5 రౌండ్లు తర్వాత 957 మాత్రమే రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments