వావ్ గోల్డెన్ టైగర్, మన దేశంలోనే, ఎక్కడ వుందో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:24 IST)
కర్టెసీ-ట్విట్టర్
రామాయణంలో బంగారు లేడి గురించి మనం విన్నాం. ఆ బంగారు లేడి కావాలని సీతమ్మ అడగటం, శ్రీరాముడు దానికోసం అడవిలోకి వెళ్లడం తెలుసు. ఐతే పురాణాల్లో బంగారు లేడి గురించి తెలుసు కానీ ఇప్పుడు నిజంగానే మన దేశంలో ఓ బంగారు పులి.. గోల్డెన్ టైగర్ దర్శనమిచ్చి ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
 
నిజానికి ఇలాంటి బంగారు పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ దశాబ్దంలోనే ఇలాంటి పులి వున్నట్లు గణాంకాల్లో స్పష్టమైంది. పులులు అంతరించిపోతున్న జాతి అని మనకు తెలుసు. ఈ జాతులను సంరక్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో గోల్డెన్ టైగర్ యొక్క నివాసం అంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.
 
కాజీరంగ నేషనల్ పార్కులో గంభీరమైన గోల్డెన్ టైగర్‌ను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెండ్రే తన కెమేరాలో బంధించారు. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ పర్వీన్ కస్వాన్ పంచుకున్నారు. నిజానికి ఈ చిత్రాలు కొంతకాలం క్రితమే తీయబడ్డాయి కానీ ట్విట్టర్లో భాగస్వామ్యం చేయబడిన తరువాత అవి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments