సీఎం జగన్ కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా? కేఎ పాల్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:21 IST)
టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగిందనీ, మే 3 తేదికి వాయిదా వేసారుని చెప్పారు కెఎ పాల్. ఆయన మాట్లాడుతూ... మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
 
ఎపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా. ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కాదా.
 
దయచేసి పరీక్షలు వాయిదా వేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేయాలి అని పాల్ డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments