Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా? కేఎ పాల్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:21 IST)
టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగిందనీ, మే 3 తేదికి వాయిదా వేసారుని చెప్పారు కెఎ పాల్. ఆయన మాట్లాడుతూ... మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
 
ఎపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా. ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కాదా.
 
దయచేసి పరీక్షలు వాయిదా వేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేయాలి అని పాల్ డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments