Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా? కేఎ పాల్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:21 IST)
టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగిందనీ, మే 3 తేదికి వాయిదా వేసారుని చెప్పారు కెఎ పాల్. ఆయన మాట్లాడుతూ... మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
 
ఎపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా. ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కాదా.
 
దయచేసి పరీక్షలు వాయిదా వేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేయాలి అని పాల్ డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments