Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేరళ ఫోటో...?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (17:52 IST)
పెళ్లికి ముందే ఫోటో ఆల్బమ్స్ తయారు చేసే ఫోటో స్టూడియోలు భారీగా పుట్టుకొచ్చాయి. తామెంతో కాలం నుంచి పరిచయమున్న ప్రేమికుల్లా, వధూవరులు ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోలు జీవితాంతం గుర్తుండిపోయేలా వుంటున్నాయి. తాజాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు తీయించుకున్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీరిద్దరూ పెరట్లోని ఓ చిన్న నీటి కుంటలో ఉరిలిగా పిలిచే తట్టలో పరస్పరం అభిముఖంగా ఒదిగి, పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా, తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్లు ఓ ఫోటో తీయించుకున్నారు. దాదాపు పదేళ్లుగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్, ఈ ఫోటో తీశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments