Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్.. బురదలో దొర్లుతూ..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:15 IST)
ప్రతి జంట తమ వివాహ వేడుకను సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఆ సమయంలో తీసే ఫోటోలను చాలాకాలం పాటు భద్రపరచాలనుకుంటుంది. ఇందుకోసం ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్‌ల హవా కొనసాగుతోంది. సెలెబ్రిటీల తరహాలో ప్రస్తుతం చాలామంది తమ వివాహ ఫోటోలను వివిధ రకాలుగా ఫోజులిచ్చి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ కేరళ జంట పోస్టు చేసిన పోస్టు వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి వివాహానికి తీసే ఫోటో షూట్ చిరస్మరణీయమైనదిగా వుండాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట తీసిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 


ఈ షూట్‌కు నాయకత్వం వహించిన ఫోటోగ్రాఫర్ బిను సీన్స్ ఫోటోగ్రఫి, ఈ చిత్రాలను "మడ్ లవ్,  పోస్ట్ వెడ్డింగ్ జోస్, అనిషా 994648498 ఫోటోగ్రఫి: బిను సీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఆపై హ్యాష్‌ట్యాగ్ అనుసరించింది.
 
ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న జంట జోస్, అనిషా. వారు ఉత్తమ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments