Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్.. బురదలో దొర్లుతూ..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:15 IST)
ప్రతి జంట తమ వివాహ వేడుకను సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఆ సమయంలో తీసే ఫోటోలను చాలాకాలం పాటు భద్రపరచాలనుకుంటుంది. ఇందుకోసం ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్‌ల హవా కొనసాగుతోంది. సెలెబ్రిటీల తరహాలో ప్రస్తుతం చాలామంది తమ వివాహ ఫోటోలను వివిధ రకాలుగా ఫోజులిచ్చి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ కేరళ జంట పోస్టు చేసిన పోస్టు వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి వివాహానికి తీసే ఫోటో షూట్ చిరస్మరణీయమైనదిగా వుండాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట తీసిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 


ఈ షూట్‌కు నాయకత్వం వహించిన ఫోటోగ్రాఫర్ బిను సీన్స్ ఫోటోగ్రఫి, ఈ చిత్రాలను "మడ్ లవ్,  పోస్ట్ వెడ్డింగ్ జోస్, అనిషా 994648498 ఫోటోగ్రఫి: బిను సీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఆపై హ్యాష్‌ట్యాగ్ అనుసరించింది.
 
ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న జంట జోస్, అనిషా. వారు ఉత్తమ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments