Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌తో మిడతలు పరార్.. పంటపొలాల్లో సౌండ్ బండ్లు

Webdunia
గురువారం, 28 మే 2020 (16:56 IST)
DJ sound
డీజే సౌండ్‌తో మిడతలు పారిపోతున్నాయి. కరోనా వైరస్ తర్వాత భారత్‌లోకి మిడతల దండు పంటలను నాశనం చేస్తుంది. 26 ఏండ్లలో ఎన్నోసార్లు మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. కానీ, ఇంత భారీ సంఖ్యలో దాడి చేయడం ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు.
 
ఈ మిడతల దండును తరిమికొట్టేందుకు కొంతమంది రైతులు సరికొత్తగా డీజేను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్‌ అధికారి రాహుల్‌ శ్రీవాస్తవ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింద. రాకాసి మిడతలు పంటలను నాశనం చేస్తున్న వేళ.. డీజేను ఉపయోగించి వాటిని రైతులు తరిమికొడుతున్నారు. 
 
ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంటకు మిడతలు నష్టం కలిగించాయి. 35వేల మందికి సరిపడా ఆహారాన్ని ఈ దండు ఒక్కరోజులో తినేస్తాయట. ఇవి వాటి శరీర బరువుకు మించి ఆహారం తీసుకుంటాయి. 
 
చేతికొచ్చిన పంటను ఈ మిడతల ద్వారా నష్టపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు డప్పు కొట్టడం, చప్పట్లు కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. నిరంతరం ఈ పనులు చేయడం కష్టమని డీజే వాహనాన్ని తరలించి పంటపొలాల్లో ప్లే చేస్తున్నారు రైతులు. ఈ శబ్దానికి మిడతలు తోక ముడవక తప్పదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments