Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్వీట్... నెట్‌లో వైరల్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
కొంతమంది ప్రముఖులు మహిళల వస్త్రధారణపై మాత్రమే దృష్టి పెట్టి వివిధ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆడవారిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. అప్పుడప్పుడూ తన ట్వీట్‌లతో ఆకట్టుకునే మహీంద్రా ఆడవారి గురించి, అందునా వర్కింగ్ లేడీస్ గురించి పెట్టిన ట్వీట్‌కు ఫిదా అయిపోతున్నారు మహిళలు. ఈ సందర్భంగా ఆయన్ షేర్ చేసిన కార్టూన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
 
గత వారం రోజులుగా ఏడాది వయస్సు ఉన్న నా మనవడి ఆలన పాలన నేను చూసుకుంటున్నాను. ఆడవాళ్లు పడే శ్రమ నాకు అర్థమైంది. మగవారు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది, కానీ ఆడవారు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు ఇంటిని చక్కదిద్దడం రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్‌గా నిర్వహిస్తున్న మహిళలకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. 
 
ఈ ట్వీట్‌కు మహిళలు ఇకనైనా పురుషులు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామంటూ రిప్లై పెడుతుంటే, మగవారు అంత కంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారని కొంత మంది ప్రతిస్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments