ఆడవాళ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్వీట్... నెట్‌లో వైరల్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
కొంతమంది ప్రముఖులు మహిళల వస్త్రధారణపై మాత్రమే దృష్టి పెట్టి వివిధ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆడవారిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. అప్పుడప్పుడూ తన ట్వీట్‌లతో ఆకట్టుకునే మహీంద్రా ఆడవారి గురించి, అందునా వర్కింగ్ లేడీస్ గురించి పెట్టిన ట్వీట్‌కు ఫిదా అయిపోతున్నారు మహిళలు. ఈ సందర్భంగా ఆయన్ షేర్ చేసిన కార్టూన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
 
గత వారం రోజులుగా ఏడాది వయస్సు ఉన్న నా మనవడి ఆలన పాలన నేను చూసుకుంటున్నాను. ఆడవాళ్లు పడే శ్రమ నాకు అర్థమైంది. మగవారు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది, కానీ ఆడవారు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు ఇంటిని చక్కదిద్దడం రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్‌గా నిర్వహిస్తున్న మహిళలకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. 
 
ఈ ట్వీట్‌కు మహిళలు ఇకనైనా పురుషులు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామంటూ రిప్లై పెడుతుంటే, మగవారు అంత కంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారని కొంత మంది ప్రతిస్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments