Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడనీ... వాటిని కోసేసిన మొదటి భార్య.. ఎక్కడ?

సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (11:38 IST)
సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్త మర్మాంగాలను కోసిపారేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్ నగర్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. దీంతో భార్య అనుమతితో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మొదటి భార్యను భర్త పట్టించుకోవడం మానేశాడు. దీంతో మొదటి భార్య ఆగ్రహానికి గురైంది. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేసింది. చాలా విషమ పరిస్థితుల్లో అతన్ని హాస్పటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం