Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుకి అగ్నిప్రమాదం: బోగీలను నెట్టుకుని వెళ్లిన ప్రయాణికులు-Video

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దౌరాలా రైల్వే స్టేషనులో ఆగి వున్న ప్యాసింజరు రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఐతే రైలు స్టేషనులో ఆగి వుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఐతే రైలు బోగీకి నిప్పంటుకుని మిగిలిన బోగీలు కూడా దగ్ధమవ్వడం ప్రారంభమైంది.

 
దీనితో ప్రయాణికులంతా మూకుమ్మడిగా నిప్పు అంటుకున్న రైలు బోగీలను వేరు చేసి మిగిలిన రైలు బోగీలను పట్టాలపై నెట్టుకుంటూ వెళ్లారు. ఆ బోగీలన్నిటినీ అలా ప్రయాణికులే నెట్టుకుంటూ వెళ్లడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేసాడు. దీన్ని చూసిన నెటిజన్లు శభాష్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments