రైలుకి అగ్నిప్రమాదం: బోగీలను నెట్టుకుని వెళ్లిన ప్రయాణికులు-Video

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దౌరాలా రైల్వే స్టేషనులో ఆగి వున్న ప్యాసింజరు రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఐతే రైలు స్టేషనులో ఆగి వుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఐతే రైలు బోగీకి నిప్పంటుకుని మిగిలిన బోగీలు కూడా దగ్ధమవ్వడం ప్రారంభమైంది.

 
దీనితో ప్రయాణికులంతా మూకుమ్మడిగా నిప్పు అంటుకున్న రైలు బోగీలను వేరు చేసి మిగిలిన రైలు బోగీలను పట్టాలపై నెట్టుకుంటూ వెళ్లారు. ఆ బోగీలన్నిటినీ అలా ప్రయాణికులే నెట్టుకుంటూ వెళ్లడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేసాడు. దీన్ని చూసిన నెటిజన్లు శభాష్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments